తూర్పు గోదావరి జిల్లాలో డ్రైవర్ హత్య కేసులో వైసీపీ నేత అనంతబాబు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. రాజమండ్రి కోర్టు అనంతబాబు రిమాండ్ ను ఆగస్టు 12వతేదీ వరకు పొడిగించింది. డ్రైవర్ హత్యకేసులో అనంతబాబు 67రోజులుగా రిమాండ్ లో ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement