Wednesday, May 1, 2024

జాతీయ‌ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన ఉప‌ముఖ్య‌మంత్రి -ముత్యాల నాయుడు

విజయనగరం : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉపముఖ్యమంత్రి, విజయనగరం జిల్లా ఇంఛార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధి గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయా శాఖలు ఏర్పాటు చేసిన అభివృద్ధి శకటాలు, పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement