Tuesday, April 23, 2024

తణుకుకు సీఎం జగన్.. పర్యటన షెడ్యూల ఇలా..

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు. సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరి తణుకు చేరుకుంటారు. 11 గంటలకు తణుకులోని బాలుర ఉన్నత పాఠశాలలోని సభావేదిక వద్దకు చేరుకుని వివిధ స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత 11.20కు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. 12.50 గంటలకు సభ పూర్తయిన తర్వాత ఒంటి గంటకు తిరిగి తాడేపల్లికి సీఎం బయలుదేరి వెళ్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement