Sunday, April 28, 2024

AP: సీఎం జగన్‌ బస్సు యాత్రకు బ్రేక్…

సీఎం జగన్‌ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది.

- Advertisement -

తనకు అయిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్‌కు వైద్యులు సూచనలు చేశారు. ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక అటు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement