Sunday, April 28, 2024

BREAKING : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత..

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇవాళ టీడీపీ చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వసంత కృష్ణప్రసాద్‌ వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.

వసంత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ కండువా సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికి టీడీపీ తరఫున వసంత కృష్ణప్రసాద్‌కు సీటు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీలో చేరకముందే టీడీపీ అధిష్ఠానం సీటును ఖరారు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement