Saturday, April 27, 2024

వివేకా కేసు.. సునీల్ నివాసానికి సీబీఐ అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ శరవేగంగా కొనసాగుతోంది. పులివెందులలో ఈ కేసు నిందితుడు సునీల్ నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఇటీవల సునీల్ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించడంపై వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయంపై.. అధికారులు సునీల్ కుటుంబ సభ్యులకు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement