Friday, April 26, 2024

బస్సును ఢీకొట్టిన కారు.. ప్రయాణికులు సేఫ్

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం మెడికల్ కాలేజీ సమీపంలో కామేపల్లి హైవే వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. మాచర్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయలైనట్లు తెలుస్తోంది. కారు ముందు భాగం పూర్తి ధ్వంసంమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement