Monday, April 29, 2024

Vijayawada :నేటితో ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు ముగింపు

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు నేటితో ముగియనున్నాయి. భవానీ దీక్షాధారులు అమ్మవారిని శనివారం భారీ సంఖ్యలో దర్శించుకున్నారు.

ఈ నెల 3న భవానీ దీక్షల విమరణ క్రతువు ప్రారంభమైంది. వారం రోజులలో భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని దీక్ష విరమణ చేశారు. నేటితో దీక్షా విరమణలు ముగియనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement