Saturday, April 20, 2024

ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై.. ఈడీ విచార‌ణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులు ఈడీ ఎదుట హాజరయ్యారు. స్కాంపై మనీ లాండరింగ్ కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణను విచారించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అదేవిధంగా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలోనే ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement