Wednesday, May 1, 2024

AP CM: ఇవాళ ఢిల్లీకి జగన్…. కేంద్ర మంత్రులతో భేటీ

ఏపీ సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ అనంతరం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపుకూడా సీఎం ఢిల్లీలో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను ఆయన కోరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement