Tuesday, May 21, 2024

AP : నేడు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం

ఇవాళ సీఎం జ‌గ‌న్ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇవాళ ఉదయం కొండేపి నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రచారం ఉంటుంది. మధ్యాహ్నం కడప జిల్లాలోని మైదకురు నియోజకవర్గంలో ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పీలేరు నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement