Monday, April 29, 2024

Amaravathi – కోడి కత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే..

అమరావతి: విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతున్న కోడి కత్తి కేసు విచారణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే విధించింది. ఎనిమిది వారాల పాటు విచారణను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అనంతరం ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement