Tuesday, April 30, 2024

AP: 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర…బహిరంగ సభ

సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

- Advertisement -

గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర సభ, మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభల్లో సిఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పిప్పర, పెరవలి, సిద్దాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకోనున్నారు సీఎం జగన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement