Sunday, April 28, 2024

AP: 14వ రోజు సిఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర..

ఇవాళ గుంటూరు జిల్లాలో 14వ రోజు సిఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఉదయం నంబూరు బైపాస్ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.

అక్కడి నుంచి మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్ కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement