Friday, April 26, 2024

Breaking: ప్రాణ హాని ఉందని.. కోర్టును ఆశ్రయించిన నటుడు నరేష్

సీనియర్ నటుడు నరేష్ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ నరేష్ కోర్టును ఆశ్రయించారు. రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో ప్రాణహాని ఉందంటూ కోర్టుకెళ్లారు. తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందన్నారు. ఒప్పుకోకపోవడంతో తనను చంపేందుకు ప్రయత్నించిందన్నారు. తన పేరు చెప్పి రమ్య లక్షలు అప్పు చేసిందని, అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారన్నారు. సుఫారీ గ్యాంగ్ తో తనను చంపాలని ప్రయత్నించిందని ఆయన కోర్టును ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement