Saturday, May 4, 2024

RCB vs GT – షారూక్, సాయిల ధ‌నా ధ‌న్ బ్యాటింగ్…ఆర్సీబి టార్గెట్ 201

ఆర్సీబి తో జ‌రుగుతున్న‌మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్ధారిత 20 ఓవ‌ర్లలో మూడు వికెట్లు న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. ఆర్సీబి విజ‌యం సాధించాలంటే 201 ప‌రుగులు చేయాల్సి ఉంది. బెంగళూరు లో వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది..జిటి ఓపెన‌ర్ లు సాహా, గిల్ లు త్వ‌ర‌గా ఔట‌యిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత షారూక్, సాయి సుద‌ర్శ‌న్ లు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేశారు.. ఈ ఇద్ద‌రు క‌ల‌సి మూడు వికెట్ కి 86 ప‌రుగులు జోడించారు. షారూక్ 58 ప‌రుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. ఇక సాయి సుద‌ర్శ‌న్ 84 పరుగుల‌తో నాటౌట్ గా చివ‌రి వ‌ర‌కూ ఉండి జిటికి భారీ స్కోర్ అందించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement