సాగర్ సమరం…. బీజేపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార టిఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా బిజెపి కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. అయితే ఎవ్వరూ అనుకోని విధంగా డాక్టర్ పనుగోతు రవికుమార్ పేరును బిజెపి అధిష్టానం ప్రకటించింది. నిజానికి మొదట అందరూ కంకణాల నివేదిక లేదా కడారి అంజయ్య యాదవ్ పేర్లను ప్రకటిస్తారని భావించారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ రవికుమార్ పేరును బిజెపి ప్రకటించింది. అయితే రవి కుమార్ ను ఎంపిక చేయడం … Continue reading సాగర్ సమరం…. బీజేపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి