జోగిని శ్యామలపై FIR కేసు నమోదు
జోగిని శ్యామలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో FIR కేసు నమోదైంది. ఈనెల 12న మెదక్ జిల్లా ఏడుపాయల జాతరలో తనపై దాడి చేసి బట్టలు విప్పి ఫొటోలు, వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తుందని శ్యామలపై స్రవంతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసును మెదక్ జిల్లా పాపన్నపేట PSకు బదలాయించారు. దీనిపై జోగిని శ్యామల స్పందించింది. తాగి వచ్చి స్రవంతి జాతరలో గొడవ సృష్టించిందని.. వీడియోలో … Continue reading జోగిని శ్యామలపై FIR కేసు నమోదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed