ప్రమాదకర పరిస్థితుల్లో మంచూరు బ్రిడ్జి

వాల్మీకిపురం, ప్రభ న్యూస్ : మండలంలోని మంచూరు పాత మంచూరు మధ్య బాహుదా నది పై ఉన్న బ్రిడ్జి నీటి ప్రవాహానికి కోతకు గురై కొట్టుకుపోయె పరిస్థితి నెలకొంది. నీటి ప్రవాహం ఉధృతం కావడంతో బ్రిడ్జిపై ప్రమాదకర పరిస్థితిలో నీటి ప్రవాహం ఉన్న ఎటువంటి సూచిక బోర్డు పెట్టకపోవడంతో శోచనీయం. మంచూరు – పాత మంచూరు మధ్య గ్రామస్తులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. లోక‌ల్ టు … Continue reading ప్రమాదకర పరిస్థితుల్లో మంచూరు బ్రిడ్జి