Tuesday, April 23, 2024

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ అవినాష్ రెడ్డి

పులివెందుల పట్టణం లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో కీర్తిశేషులు బాపతి వెంకటరామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన మేనల్లుడు శ్రీనివాసులరెడ్డి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బా పతి వెంకట్రాంరెడ్డి ఉన్నంతకాలం ఎండాకాలం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎప్పుడూ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసే వారని ఆయన జ్ఞాపకార్థం ఆయన మేనల్లుడు శ్రీనివాసులరెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement