Thursday, April 25, 2024

ఘనంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు .. హాజరైన మంత్రులు ..

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దివ్యాంగుల సంక్షేమానికి కృషిచేస్తున్నవారికి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు కొప్పుల ఈశ్వర్ , మహమూద్ అలీ , శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ లు హాజరైనారు. దివ్యాంగ కవులు, కళాకారులు, క్రీడలు, స్వచ్ఛంద సంస్థల విభాగాల్లో ఎంపికైన వారికి అవార్డులను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement