Saturday, April 20, 2024

హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాల పంపిణీ

తిరుపతిరూరల్ : రామచంద్రాపురం మండల పరిధిలోని వరద ముప్పు గ్రామాలకు నిత్యావసర సరుకులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు ఉద‌యం నుంచి పంపిణీ చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని వరద ముప్పు గ్రామాలైన రాయలచెరువు పేట, చిట్టాతూర్, గొల్లపల్లి, సురావారి పల్లి గ్రామాలకు నేవి హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఆ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement