Monday, April 15, 2024

Breaking | యాక్సిడెంట్​లో క్రికెటర్ రిషబ్ పంత్​కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీ వెళ్తుండగా రూర్ఖి వద్ద రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు డివైడర్​ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పంత్ కారు నుండి బయటికి దూకేసినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement