Thursday, April 25, 2024

కార్పొరేటర్ కృష్ణా రెడ్డి కన్నుమూత

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్ కార్పోరేటర్ తనుబుద్దు కృష్ణా రెడ్డి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ర్ట్రోక్ తో కృష్ణారెడ్డి అకాల మరణం చెందారు. గుంటూరు నగరపాలక సంస్థకి సుదీర్ఘకాలం తర్వాత జరిగిన కార్పొరేటర్ ఎన్నికల్లో కృష్ణారెడ్డి ఒక్కరే గుంటూరు నగరం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మరణంతో డివిజన్ ప్రజలు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement