Thursday, April 25, 2024

Breaking : చంద్ర‌బాబుకి ముద్ర‌గ‌డ లేఖ‌..ఏమ‌న్నారంటే..

టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడుకి కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం లేఖ రాశారు. చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని అన్నారు. మీ క‌న్నా మా కుటుంబానికి చాలా చ‌రిత్ర ఉంద‌న్నారు. కాపుల‌కు చంద్ర‌బాబు ఇచ్చిన హామీ కోసం నాడు దీక్ష ప్రారంభిస్తే అవ‌మానించార‌ని అన్నారు. గ‌తంలో మా కుటుంబానికి చేసిన అవ‌మానం గుర్తులేదా అని తెలిపారు. ఇప్పుడు త‌మ నోటివెంట ముత్యాల్లాంటి వేదాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు. రాజ‌మండ్రి ఆస్ప‌త్రిలో మ‌మ్మ‌ల్ని 14రోజులు నిర్బంధించి రాక్ష‌సానందం పొందార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement