Saturday, April 13, 2024

Breaking: హైస్కూల్లో ఫుడ్ పాయిజన్.. 45 మంది విద్యార్థులకు అస్వస్థత

హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 45మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పార్వతీపురం మన్యం పరిధిలోని కోన హైస్కూల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆ హైస్కూల్ లోని 45మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement