Tuesday, April 16, 2024

Breaking : తిరుప‌తి రాయ‌ల చెరువు గండి లీకేజీ పూడ్చివేత‌.. గ్రామాల‌కు త‌ప్పిన ముప్పు..

తిరుప‌తి రాయ‌ల చెరువు గండి లీకేజీని పూడ్చివేశారు. దాంతో జ‌నం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు అధికారులు. దాంతో రాయ‌ల చెరువు కింది గ్రామాల‌కు ముప్పు త‌ప్పింది. 50వేల ఇసుక‌బ‌స్తాల‌తో గండ్ల‌ను పూడ్చారు అధికారులు. వారం రోజులుగా రిలీఫ్ కేంద్రాల్లో ఉంటున్నాయి 20గ్రామాలు. మ‌రో రెండు చోట్ల స్వ‌ల్పంగా లీకేజీలు వ‌స్తున్నాయి. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement