Thursday, April 25, 2024

మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్య

రాజధాని విషయంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బిల్లుపెట్టే అంశంపైనా ఆలోచిస్తున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం మా పార్టీ విధానం అని తేల్చి చెప్పారు. టీడీపీ నేతలు తమకు ప్రామాణికం కాదన్నారు. జిల్లాల పునర్విభజనపై వినతులు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఉగాదికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement