Thursday, April 25, 2024

పూర్త‌యిన‌ ‘బోళా శంక‌ర్’ పూజా కార్య‌క్ర‌మాలు..

త‌మిళ చిత్రం వేదాళంకి రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది. మోహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఈ సినిమాను చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి..ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తోంది. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులతో పాటు చిరంజీవి, తమన్నా హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement