Friday, March 29, 2024

నాట్యంకు ఉప రాష్ట్రపతి అభినందన


ప్రముఖ డాన్సర్‌ సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ చిత్రం
విడుదలై ఆదరణ పొందుతోంది.ఈ చిత్రాన్ని వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ వేదికగా అబిప్రాయాన్ని పంచుకున్నారు. ”నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ, కూచిపూడి నత్య కళాకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన నాట్యం చక్కని చిత్రం. భారతీయ సంస్కతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్‌ కోరుకొండకు అభినందనలు” అని అన్నారు. ‘నాట్యం’ చిత్రాన్ని వీక్షించిన బాలకష్ణ సైతం ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement