Saturday, April 20, 2024

రాచరిక పాలనను అంతం చేయాలి: వైఎస్ షర్మిల

యాదాద్రి: రాష్ట్రంలో కొనసాగుతున్న రాచరిక పాలనను అంతమొందించాలని వైఎస్సార్టిపి వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం జిల్లాలోని భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రలో భాగంగా మాట్లాడారు. 31వ రోజు పాదయాత్రలో అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. పాదయాత్రను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని, అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగేదిలేదన్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement