Thursday, April 18, 2024

11వ రోజు షర్మిల పాదయాత్ర.. ప్రజల కష్టాలు వింటూ..

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో 14 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర.. జపాల్, ఎల్లమ్మతండా, రంగాపూర్, జలాల్, మియాపల్లి గ్రామాల్లో కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4గంటలకు చీడేడు గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో నిర్వహించి, ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోబోతున్నాను. కాగా, షర్మిల పాదయాత్రకు ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇది కూడా చదవండి: పోలీసులు- వైసీపీ కార్యకర్తలకు తేడా ఏమీ లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement