Saturday, April 20, 2024

పోచంపల్లిలో షర్మిల పాదయాత్ర..

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి మండలంలో షర్మిల యాత్ర కొనసాగుతోంది. మార్కండేయ నగర్ లో చేనేత కుటుంబాన్ని కలిసివారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని షర్మిల ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement