Thursday, April 25, 2024

BREKING: తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేం: స్పష్టం చేసిన కేంద్రం

తెలంగాణ ధాయం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న వేళ.. కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement