Thursday, April 25, 2024

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

హుజురాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్- వరంగల్ రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. మృతురాలు హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై కేసులు కేసు నమోద చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement