Friday, April 26, 2024

Warangal : ఆన్‌లైన్‌ బెట్టింగ్ గేమ్స్‌కు యువ‌కుడు బ‌లి

ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కు యువ‌కుడు బ‌లైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. యువ‌కుడు రామ‌కృష్ణ రూ.10ల‌క్ష‌లు న‌ష్ట‌పోయాడు. అలాగే స్నేహితుడు కూడా మోసం చేయ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన రామ‌కృష్ణ సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో గ్రామ‌స్తుల‌కు పంపిన రామ‌కృష్ణ పురుగుల మందు తాగాడు. ఎంజీఎం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రామ‌కృష్ణ స్వ‌గ్రామం ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం మ‌ల‌క‌ప‌ల్లి.

Advertisement

తాజా వార్తలు

Advertisement