Wednesday, April 17, 2024

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి

వరంగల్ జిల్లా ఖానాపూరం మండలం పర్ష తండా వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హుటాహుటిన మృతదేహాలను ఉంచిన స్థలానికి వెళ్లి మృతుల బంధువులను ఒదార్చి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement