Thursday, April 25, 2024

ఆర్టీసీ ఎండీని కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ను క‌లిశారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement