Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూపు !

  • సర్వే లో పేర్ల నమోదు ఒక కారణం
  • మిల్లర్ల తో ఒప్పందం ఇంకో కారణం
  • వెరసి ప్రారంభం కానీ కొనుగోళ్లు
    వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు దోబూచులాట ఆడుతున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మిల్లర్లతో ఒప్పందం కుదరలేదు అని, సర్వేలో పేర్లు నమోదు కాలేదు అని తదితర విషయాలతో కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రాలు పూర్తిగా నిండటంతో కేంద్రానికి తాళం సైతం అధికారులు వేశారు. అధికారులు మిల్ల‌ర్లతో చర్చలు జరిపి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement