Thursday, April 25, 2024

ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగరం శివారులో చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ నడుపుతున్న కొడం సతీష్ ట్రాక్టర్ క్రింద పడి మృతిచెందాడు. మృతుడు మండలంలోని నరేందర్ రావు పేట గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement