Friday, April 19, 2024

జ‌న‌గామ జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ.. 175 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శన

జనగామ : జాతీయ పతాకాలను చేతపుచ్చుకొని జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా శనివారం 2వేల మంది విద్యార్థులతో 175 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుండి ఏకశిలా డిగ్రీ కళాశాల వరకు ర్యాలీని చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement