Friday, April 19, 2024

వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతు..

నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన మిర్చి రైతు మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వానతో పంట పూర్తిగా విఫలమైందని మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. అధికారులు స్పందించి సరైన న్యాయం చేయనట్లయితే ఆత్మహత్య చేసుకుంటానని గుండెబోయిన రాజ కొమురయ్య తెలియజేస్తున్నాడు. ఈ ఘటనతో నడి కూడా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement