Thursday, March 28, 2024

స్వ‌తంత్ర అభ్య‌ర్ధి, టిఆర్ ఎస్ అభ్య‌ర్ధి వ‌ర్గీయుల మ‌ధ్య రాళ్ల దాడి..

వరంగల్ అర్బన్ – కార్పొరేష‌న్ పోలింగ్ సంద‌ర్భంగా వరంగల్ ఇస్లామియా కాలేజ్ వద్ద ఉద్రిక‌త్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి.. పోలింగ్ కేంద్రం స‌మీపంలో ఇండిపెండెంట్ అభ్యర్థి , టిఆర్ఎస్ అభ్య‌ర్ధి వ‌ర్గీయులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఒక‌రిపై ఒక‌రు రాళ్ల వ‌ర్షం కురిపించుకున్నారు… ఈ దాడిలో ప‌లువురు గాయ‌ప‌డ్డారు.. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వారిని లాఠీల‌తో చెద‌ర‌గొట్టారు..ప్ర‌స్తుతం ఇక్క‌డ ప‌రిస్థితి అదుపులో ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement