Thursday, April 25, 2024

రామప్పలో ఎమ్మెల్యే గండ్ర దంపతులు ప్రత్యేక పూజలు

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : ములుగు జిల్లాలోని వెంకటాపుర్ మండలంలో పాలంపేట గ్రామంలో యూనిస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో ఆదివారం భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతిలు రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట హైద్రాబాద్ మారథాన్ బృందం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement