Friday, April 26, 2024

మంత్రి ఎర్రబెల్లికి రాఖీ కట్టిన సోద‌రీమ‌ణులు

జనగామ : రక్షా బంధన్ ను పురస్కరించుకొని శుక్రవారం రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి వారి సోద‌రీమ‌ణులు అనంత ల‌క్ష్మి, న‌ళినిలు హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాసంలో రాఖీలు కట్టారు. అలాగే మంత్రికి స్వీట్లు తినిపించి త‌మ ఆత్మీయ‌త‌ని చాటుకున్నారు. వారికి మంత్రి క‌ట్న‌కానుక‌లు పెట్టి దీవెన‌లు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement