Tuesday, April 23, 2024

పుష్కర్ ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. పెరుగుతున్న గోదావరి నీటిమ‌ట్టం

ఏటూరునాగారం : మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గంట గంటకు నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం 12 గంటలకు 15.84 మీటర్లుగా ప్రవహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement