Friday, April 26, 2024

Warangal : లంచంతో ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ ఆర్ఐ, బిల్ క‌లెక్ట‌ర్

లంచం తీసుకుంటూ ఆర్ఐ, బిల్ క‌లెక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో ఆర్ఐ ర‌బ్బానీ, బిల్ క‌లెక్ట‌ర్ రంజిత్ లు రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు దొరికిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement