Thursday, April 25, 2024

పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి..

వరంగల్ మునిసిపల్ ఎన్నికలలో భాగంగా 57 వ డివిజన్ లోని సమ్మయ్య నగర్ పోలింగ్ కేంద్రంలో విధులలో వున్నఉపాధ్యాయుడు మెతుకు రమేష్ బాబు గుండె పోటు తో ఆకస్మిక మృతి చెందారు.. పోలింగ్ విధి నిర్వ‌హ‌ణ స‌మయంలో ఆయ‌న‌కు ఆక‌స్మికంగా గుండెపోటు వ‌చ్చి కుప్ప‌కూలిపోయారు..స‌హ సిబ్బంది గుర్తించి వైద్యుడిని పిలిపించారు.. అయితే అయ‌న అప్ప‌టికే మ‌ర‌ణించారు..జనగామ జిల్లాలోని చిల్పూర్ మండల లోని కొండాపూర్ తండా ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా రమేష్ బాబు ప‌ని చేస్తున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement