Friday, April 19, 2024

వరంగల్ సీపీని కలిసిన నూతన డీసీపీలు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ డీసీపీలుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంఏ బారీ, పి కరుణాకర్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్ప గుచ్ఛాలను అందజేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి రిమార్క్ లేకుండా రాణించాల‌ని సీపీ సూచించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు భ‌ద్ర‌తకు సంబంధించిన‌ అంశాల గురించి చ‌ర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement