Thursday, April 18, 2024

మూడు గ్రామ‌ పంచాయతీలకు జాతీయ అవార్డులు

వరంగల్ : కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం పోటీలు నిర్వహించగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని 29 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో నందిగామ, రాంపూర్, నారక్క పేటను ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ అవార్డులలో నందిగామ గ్రామపంచాయతీ ఉత్తమ జిల్లాస్థాయికి నందిగామ రాంపూర్ గ్రామ పంచాయతీగా ఎన్నికవ్వడం జరిగింది అని ఎంపీవో కుశన్న ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement